నారాయణపేట, జిల్లా బ్యూరో (రిపోర్టర్ : అబ్దుల్ సలీం ) : నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కేతన్ పల్లి గ్రామానికి చెందిన తిరుమలాపూర్ కనకప్ప అనే రైతు భూమి సంబంధించిన విషయం మీద గత పది సంవత్సరాల నుంచి కలెక్టర్ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ క చుట్టూ ఎంత తిరిగిన పని కాకపోవడంతో ఈరోజు జిల్లా కలెక్టర్ ప్రజావాణి లో కార్యాలయం దగ్గర మందు తాగడం జరిగింది, స్పందించిన అడిషనల్ కలెక్టర్ పూర్తి వివరాలు ఇవ్వాలని బాధ్యతలతో మాట్లాడుతూ వెంటనే తాగిన రైతును ఆస్పత్రికి పంపించడం జరిగింది.
